Friday, January 31, 2025

జహీరాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.

 జహీరాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.

ఈ సందర్భంగా కేసీఆర్ గారి కామెంట్స్ అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది  ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్న గంభీరంగా చూస్తున్న..

నేను కొడితే మామూలుగా ఉండదు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజల సంతోషంగా లేరు మళ్లీ కరెంటు కోతలు, మంచినీటి సమస్యలు మొదలైనయ్. పాలనా వైఫల్యాలను నిలదీస్తే కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు పోలింగ్ పెడితే మనకి ఎక్కువ ఓటింగ్ వచ్చింది. నేను ముందే చెప్పాను ప్రజలు వినలేదు అత్యాశకు పోయి కాంగ్రెస్కు ఓటేశారు.రైతుబంధుకి రామ్ రామ్.. దళిత బంధుకి జై భీమ్ అని ఆనాడే చెప్పాను. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్కు ఓటేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదే, మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలి. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి.  భూముల ధరలు అమాంతం పడిపోయాయి ఫిబ్రవరి నెలలో భారీ సభ పెడదాం మీరంతా తరలిరండి. కాంగ్రెస్ ముస్లింలను ఓట్ల కోసం వాడుకుంటుంది. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే . 

ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి ఎండ బెడుతున్నారు. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల టెండర్లు ఎందుకు పిలవలేదు. కాంగ్రెస్ పాలనపై అంతట అసంతృప్తి, అన్ని వర్గాలను కాంగ్రెస్ ముంచింది. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయి, కరోనా టైంలో కూడా రైతుబంధు ఆపలేదు.

No comments:

Post a Comment

జహీరాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.

 జహీరాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ గారి...